స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS పార్టీ నాయకులు

స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS పార్టీ నాయకులు.. యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహోన్నత బావాలతో,ఆద్యాత్మిక ఆదర్శాలతో మాతృదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి…

సీనియర్ జర్నలిస్ట్ బొల్గం శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్వో గా నియమితులయ్యారు

తెలంగాణముఖ్యమంత్రి…పీఆర్వో గా ఈనాడు రిపోర్టర్. సీనియర్ జర్నలిస్ట్ బొల్గం శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్వో గా నియమితులయ్యారు . గతంలో ఈనాడులో సబ్ ఎడిటర్ గానూ.. అనంతపురం ఈనాడు రిపోర్టర్ గానూ పనిచేశారు.

మా ట్రబుల్ షూటర్ కి జన్మదిన శుభాకాంక్షలు

వరుసకు మామ అల్లుళ్ళం పార్టీకి ట్రబుల్ షూటర్ అయ్యాడు మా ట్రబుల్ షూటర్ కి జన్మదిన శుభాకాంక్షలు మా ట్రబుల్ షూటర్ దిగితే ఇక తిరుగులేదు ఎల్లవేళలా కలకాలం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా Trinethram News : కొత్తూరు:…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు—ఎమ్మెల్యే రాందాస్ నాయక్… ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రైతు వేదిక భవనంలో నిరుపేద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను…

పాతబస్తీలో నకిలీ స్వామీజీ అరెస్ట్

హైదరాబాద్‌: పాతబస్తీలో నకిలీ స్వామీజీ అరెస్ట్. మంజునాథ్‌ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు. జ్యోతిష్యం పేరుతో మహిళలను లోబర్చుకుంటున్న బాబా.. ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు.. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోసం చేస్తున్న ఫేక్‌ బాబా. జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు…

అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ (R.A) అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి…

ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు

ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు.. పార్టీ నాయకులు ఇకనుంచి అట్లా మాట్లాడకూడదు రెండు సార్లు మనలను గెలిపించింది కూడా మన ప్రజలే బిఆర్ఎస్ ను నిర్దద్వందంగా ప్రజలు తిరస్కరించలేదు చాలా చోట్ల స్వల్ప తేడాతో వోడాం 14 చోట్ల వందలల్లో…

నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నిన్నటి దినం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాట్లాడేనే తప్ప మరే ఉద్దేశం కాదు

కడప జిల్లా : నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నిన్నటి దినం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాట్లాడేనే తప్ప మరే ఉద్దేశం కాదు… ఒకవేళ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైనా నేను మాట్లాడిన పదాల వల్ల బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ…

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై గద్వాల పట్టణం: మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల పట్టణ ట్రాఫిక్…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రిహరీష్ రావు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ , అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు…

You cannot copy content of this page