పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్

AP News: పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్.. ఇకపై నెలనెలా రూ. 3 వేలు పెన్షన్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.…

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

APPSC DL Recruitment 2024: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

AP Inter Board Exams 2024: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌,…

ప్చ్.. మాకు టికెట్ వస్తుందో.. రాదో..! వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, ఆవేదన

Andhra Pradesh: ప్చ్.. మాకు టికెట్ వస్తుందో.. రాదో..! వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, ఆవేదన.. YSRCP MLAs Changing: అనేక రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి.. ఎందుకు తీసుకుంది…

ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రస్తుతం ఆర్టీసి ఉద్యోగుల జీతాలకు నెలకు 300 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తుండగా,…

మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి

Congress: మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి వేంపల్లె: 2024 ఏడాది కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసిందని వ్యాఖ్యానించారు.. వైఎస్‌ఆర్‌…

పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి

పల్నాడు జిల్లా…… పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి మాచవరం మండలం పిల్లుట్ల నుండీ సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం చేజర్ల కు తల్లి లింగిశెట్టి రత్తమ్మ 80 సంవత్సరాలు కొడుకు లింగిశెట్టి రామారావు 50…

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు…

విజయవాడలో డిసెంబర్‌ 31 ఫస్ట్ నైట్‌పై పోలీసుల ఆంక్షలు

విజయవాడలో డిసెంబర్‌ 31 ఫస్ట్ నైట్‌పై పోలీసుల ఆంక్షలు.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉంది. ఐదుగురుమించి గుమ్ముకూడవద్దు.. స్టార్ హోటల్సో యజమానులు పోలీస్ అనుమతి తీసుకోవాలి.. హోటల్స్ లో లిక్కర్ సర్వ్ చేస్తే ఎక్సైజ్ శాఖ…

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:30.12.2023

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:30.12.2023 నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు. మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన…

Other Story

You cannot copy content of this page