తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి

నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు కుటుంబంతో కలిసి హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సత్యమ్మ, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు కుటుంబం సోమవారం…

గుంటూరు పై ఆసక్తి చూపుతున్న అలీ

Trinethram News : అమరావతి కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు .. ఈసారి ముస్లిం లకు ఒక ఎంపి స్థానం ఇచ్చే యోచన లో వైసీపీ.. గుంటూరు,నంద్యాల లో ఒక స్థానం లో ఇచ్చే యోచన. కొలిక్కి రాని…

సామజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’

సామజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’ బెజవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఈనెల 19న సీఎం జగన్ చేత అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఇది

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి

782 పందెం బరులు ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.. ఈసారి హైటెక్ హంగులతో కోడిపందాలు జరుగుతున్నాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్లు, యాంకర్ల, బౌన్సర్లు హడావుడితో అత్యంత కట్టుదిట్టంగా పందాలు వేస్తున్నారు.. రాత్రి 10 గంటల వరకు ఎల్ఇడి లైట్ ల వెలుతురులో…

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపిన రుద్రరాజు.. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తా. సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల. కొద్ది సేపటి క్రితం ప్రస్తుత A P కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో AP కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత…

మమ్మల్ని నడిరోడ్డుపై సంక్రాంతి పండుగ చేసుకునేలా చేశారని అంగన్వాడీలు ప్రభుత్వంపై మండిపాటు

మమ్మల్ని నడిరోడ్డుపై సంక్రాంతి పండుగ చేసుకునేలా చేశారని అంగన్వాడీలు ప్రభుత్వంపై మండిపాటు… ప్రధాన రహదారిపైనే పొంగలి వండి జగన్ సర్కారుపై నిరసన…

వేటగాళ్ళ తుపాకి కాల్పులు వ్యక్తి మృతి, నలుగురు వేటగాళ్ళ అరెస్టు, మూడు తుపాకులు స్వాదీనం

Trinethram News : 13-01-2024 వ తేది రాత్రి క్రింది కనబరిచిన ముద్దాయిలు బంగారుపాళ్యం మండలం, కే.ఎం.కండ్రిగ, ఎగువ కనతల చెరువు పంచాయతీ, నాగలాపురం గ్రామం దగ్గరలో గల తూర్పు అడవిలోనికి కే.ఎం.కండ్రిగ, ఎగువ కనతల మరియు నాగలాపురం గ్రామానికి చెందిన…

పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : శ్రీకాకుళం… ఒకరు మృతి సుమారు 30 మంది యాత్రలకు గాయాలు పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో…

Other Story

You cannot copy content of this page