న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎక్సిక్యూటివ్ చైర్మన్ మరియి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి. గత కాలంలో రాష్ట్రం లోని జిల్లా మరియి మండల న్యాయసేవాధికార…

ఉమ్మా రెడ్డి వెంకటరమణకు తాడేపల్లిలో ఘన స్వాగతం

గుంటూరు పార్లమెంటు అభ్యర్థిఉమ్మా రెడ్డి వెంకటరమణకు తాడేపల్లిలో ఘన స్వాగతం పలిసిన వైసిపి నాయకులు… గుంటూరు పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు ఉమ్మారెడ్డి వెంకట రమణ గతంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమం జరుగుతుందిసంక్షేమాది…

ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ని పుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి శ్రీ పోతురాజు

ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ గారినిపుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి పోతురాజు ఇటీవల కాలంలో సాదారణ డిఎస్పీల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా తూళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న…

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Trinethram News : నేడు విచారణకు రావాలని వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం.. తమకు రెండు వారాల సమయం కావాలంటూ స్పీకర్ లేఖ పంపిన ఎమ్మెల్యేలు… వైసిపి రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ…

సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించిన సిఐ మధుసూదనరావు

Trinethram News : తాడేపల్లి ఓ విశ్వ విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ … తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని తెలిపిన సిఐ మధుసూదనరావు..…

పలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతోన్న సీఎం జగన్ కసరత్తు

Trinethram News : అమరావతి సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు.. సీఎం అపాయింట్ మేరకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు నేతలు.. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. సీఎం వైఎస్…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన…

విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి

Trinethram News : అల్లూరి జిల్లా….రంపచోడవరం…. రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి. మృతులు :కాకర. వీర వెంకట అర్జున్,16అండిబోయిన. దేవి చరణ్,16లావేటి.…

చెత్త కుప్పలో నన్ను ఎందుకు పారేసావ్? ఈ సమాజంలో జీవించే హక్కు నాకు లేదా?అమ్మ!!

Trinethram News : కృష్ణాజిల్లా : ఫిబ్రవరి 22సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధా నికి అర్థం లేకుండా పోతుం ది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలలో, నడిరోడ్డు పైన…

You cannot copy content of this page