ఈ రోజు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా
25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.
25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.
Trinethram News : AP: ఈబీసీ నేస్తం లబ్దిదారులకు గుడ్న్యూస్ సీఎం వైఎస్ జగన్ గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభా వేదికగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులను విడుదల చేయనున్నారు.…
Trinethram News : భీమవరంలో ఓటమి బాధను బయటపెట్టారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన జెండా ఎగరాలన్నారు. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి…
Trinethram News : నల్లజర్ల (పోతవరం) మార్చి 13నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ 20 లక్షలుఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత బుధవారం రాత్రి…
Trinethram News : అమరావతి :మార్చి 13సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై,…
తేదీ: 13-03-2024Trinethram News : స్థలం చిత్తూరు వివరాలు :చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి, వారిని పట్టుకొనుటకు గాను చిత్తూరు జిల్లా ఎస్.పి. రాజ శ్రీ P. జాషువా IPS, గారి…
Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…
నర్సాపురం జనసేన – టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా శ్రీ. బొమ్మిడి నాయకర్ బి ఫాం తీసుకుని బయలుదేరిన నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్…
వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం లోని అయ్యన్నపాలెం, మేకలదిన్నే, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పమిడిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .. వీటితో…
You cannot copy content of this page