రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్

Trinethram News : మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే… పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్…

భీమవరం కంటే పులివెందులలో పోటీచేసి ఓడిపోయి ఉంటే బాగుండేది

త్వరలో భీమవరంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం.. పార్టీ పెట్టడానికి వైసీపీకి భయపడి ఎవరూ స్థలం ఇవ్వలేదు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బందిపెట్టారు.. యుద్ధం చేయనీయకుండా నాకు సంకెళ్లు వేశారు పొత్తులో సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు..…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన భాగంగా రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారిని, అదేవిదంగా భీమవరం మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ…

పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

Trinethram News : ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన .. రేపు భీమవరం నుంచి పర్యటన ప్రారంభం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుతించని అధికారులు ..త్వరలోనే భీమవరం పర్యటన తదుపరి తేదీ ప్రకటిస్తామన్న మహేందర్…

భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్

బ్రేకింగ్ న్యూస్ భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అభ్యర్థిగా…

ఈ నెల 29న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన

28.12.2023అమరావతి ఈ నెల 29న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం…

Other Story

You cannot copy content of this page