ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు: టి ఎస్ ఆర్ టి సి

Trinethram News : హైదరాబాద్:మే 15ఐపీఎల్ అభిమానులకు టీ ఎస్ ఆర్టీసీ చక్కని శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ప్రకటించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ…

ప్రజా దర్బార్ విజ్ఞప్తులను మంత్రి సీతక్క దృష్టికి

Trinethram News : Mar 29, 2024, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్ లో స్వీకరించిన విజ్ఞప్తులను సంబంధిత మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల…

IPL చరిత్ర తిరగరాసిన SRH

హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న IPLలో రికార్డులు బద్దలయ్యాయి. హెడ్(62), అభిషేక్(63) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలతో ముంబై బౌలింగ్ను తునాతునకలు చేశారు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్(80), మార్క్రమ్ (42) సైతం మేమేం తక్కువ కాదన్నట్లుగా ముంబై ఫీల్డర్లను బౌండరీలకు పరిగెత్తించారు.…

రేపు జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి సర్వం సిద్ధం

రేపు ఉప్పల్‌లో జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి స్టేడియంలో 2800 మంది పోలీసులతో, 360 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు.. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్‌లకు స్టేడియంలో అనుమతి లేదని మీడియాకి తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు.

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం

Trinethram News : Mar 19, 2024, అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసందంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి…

మరో రెండు ఎస్టీపీలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 శాతం మురుగునీటి శుద్ధి సాధించేందుకు కొన్ని అడుగులు ముందుకు వేస్తూ నల్ల చెరువు (ఉప్పల్), పెద్ద చెరువు (కాప్రా)లో మరో రెండు ఎస్టీపీలను 2024 మార్చి 9న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా – ఇంగ్లాండ్ మద్య టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పై గెలిచిన ఇంగ్లాండ్

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు. స్వల్ప లక్ష్య చేధనలో తడబడ్డ భారత ఆటగాళ్లు. 29 రన్స్ తేడా తో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌…

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు

IND vs ENG ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌ 436, ఇంగ్లాండ్‌ 246.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.

You cannot copy content of this page