singareni

TELANGANA

Kishan Reddy : సింగరేణి అధికారులకు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా వేతనాలు చెల్లించాలని

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన అధికారుల సంఘం హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో, […]

TELANGANA

CITU : జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె బుక్ లెట్ ఆవిష్కరణ సిఐటియు

మెండె శ్రీనివాస్ ఆర్జీవన్ కార్యదర్శి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీడీకే -2 ఇంక్లైన్ లో

TELANGANA

Wall Posters : సమ్మె వాల్ పోస్టర్స్ ను విడుదల చేసిన జేఏసీ సంఘాల నాయకులు

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మె ను గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో

TELANGANA

General Strike : హక్కుల రక్షణకై జూలై 9 న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం!

సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఆర్ జీ 1 ఏరియా 2A గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల

TELANGANA

Maddela Dinesh : పరామర్శించిన మద్దెల దినేష్ ఏఐటియుసి నాయకులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) మాజీ అధ్యక్షులు కామ్రేడ్ వై.గట్టయ్య ఆదివారం రోజున గోదావరిఖని లోని పవర్ హౌజ్ కాలనీ

TELANGANA

ప్రమాదంలో మరణించిన గోదావరి గెస్ట్ హౌస్ కార్మికుడు చక్రి కుటుంబానికి 40 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి

HDFC బ్యాంకుతో సింగరేణి యాజమాన్యం చేసుకున్న ఒప్పందం అమలు చేయాలి PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం 1

TELANGANA

Singareni : యాజమాన్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యంతో నిరంతర విజ్ఞప్తులు సంప్రదింపుల ఫలితంగా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాదులో సింగరేణి సూపర్ స్పెషాలిటీ

TELANGANA

Dharna at GM Office : సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆర్ జీ 1. GM ఆపీసు వద్ద ధర్నా

యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఐ కృష్ణ. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని మే-23:త్రినేత్రం

TELANGANA

INTUC : శ్రమశక్తి అవార్డు గ్రహీతలను ఘనంగా సన్నానించిన ఐఎన్టియుసి నాయకుల

గోదావరిఖని మే 23-//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో ప్రతిష్టాత్మక కంపెనీ అయిన సిరుల తల్లి సింగరేణి లో సుమారు 35సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించి అందరితో మన్ననలు

TELANGANA

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం అందజేసిన సిఎంఓఏఐ

గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారుల సమస్యల ప్రధానమైన వేతన బకాయిల్లో పిఆర్పి 2022 – 23 సంవత్సరపు బకాయిలు చెల్లించాలని, సింగరేణి ఇతర

You cannot copy content of this page

Scroll to Top