singareni

TELANGANA

TDP Foundation Day : ఖని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం నిమ్మకాయల ఏడుకొండలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ లేబర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు. […]

TELANGANA

CITU – సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచండి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి

TELANGANA

Illegal Arrests : సింగరేణి నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టులకు పాల్పడడాన్ని ఖండించండి

హైదరాబాద్ ధర్నాను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామికంగోదావరిఖని మార్చి-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ ముద్రించాలని,

TELANGANA

CITU : కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన యజమాన్యం దృష్టి పెట్టాలి

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్

TELANGANA

CITU : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించాలి

వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శ (SCKS – CITU). గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ ఆర్జీ-1లోని సివిల్ విభాగం సెక్టర్ 2లో పనిచేస్తున్న

TELANGANA

సింగరేణి సంస్థ వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం

బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంటీబీజీకేస్ అధ్యక్షులుమిర్యాల రాజిరెడ్డిగోదావరిఖని మార్చి,-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయంతో

TELANGANA

New Mines : సింగరేణి లో కొత్త గనులు వస్తనే మనుగడ కొనసాగుతుంది

బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనేందుకు సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.దశల వారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.గోదావరిఖని మార్చి-11// త్రినేత్రం న్యూస్

TELANGANA

Savitribai Phule : మహాతల్లి సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి సందర్భం గా

సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించారుగోదావరిఖని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆర్జీ-1 సబీసీనా ప్రెసిడెంట్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ

TELANGANA

Singareni Company : నూతన బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే కేటాయించాలని

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంఏఐటీయూసీ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలోని నూతన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే

TELANGANA

మున్సిపల్ ఎన్నికల ముందే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నివాసంలో మెమొరండం సమర్పించిన మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు. త్వరలో జరగబోయే మున్సిపల్

You cannot copy content of this page

Scroll to Top