primeminister

అవర్గీకృతం

Clean Tadepalligudem : స్వచ్ఛ తాడేపల్లిగూడెం

పశ్చిమగోదావరి జిల్లా : మార్చి : 1 (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం మండలం, అగ్రహారం ఎల్ మరియు గృహ సముదాయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఇంటి […]

ENTERTAINMENT

Vijaya Rashmika meets PM : ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసిన విజయ రష్మిక

Trinethram News : ఈ నూతన దంపతులు విజయ్ రష్మిక తమ వివాహం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయం కలిశారు.

INTERNATIONAL

PM Modi : ఇకపై ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు

Trinethram News : భారత్ – ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య

NATIONAL

PM Modi : ఈ భూమితో భారత్కు రక్త సంబంధం

Trinethram News : ఇజ్రాయెల్ను ఇండియా అధికారికంగా గుర్తించిన 1950 సెప్టెంబర్ 17నే తానూ పుట్టానని PM మోదీ వెల్లడించారు. ‘ఈ భూమితో భారతదేశానికి ఉన్న సంబంధాన్ని

NATIONAL

PM Modi : ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ ప్రపంచ రికార్డు.. 10 కోట్ల ఫాలోవర్లు

ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచ నేతగా రికార్డు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే రెట్టింపు సంఖ్యలో ఫాలోవర్లు దేశీయ నేతల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్న మోదీ ప్రపంచ

ENTERTAINMENT

PM Modi : కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ రష్మిక లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి లేఖ రాసిన ప్రధాని మోదీ… Trinethram News : ఈ పెళ్లి విజయ్ రష్మిక జీవితాల్లో కొత్త అందమైన అధ్యాయానికి ఆరంభం

NATIONAL

Modi to visit Israel : నేటి నుంచి మోదీ ఇజ్రాయెల్ పర్యటన

Trinethram News : రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతమే లక్ష్యగా ప్రధాని మోదీ బుధవారం నుంచి 2 రోజులు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న

NATIONAL

PM Modi : దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక హెచ్చరిక!

Trinethram News : దేశంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కంటే డిజిటల్ మోసాలను కట్టడి చేయటం పోలీసులకు పెద్ద కష్టంగా మారింది. ప్రజలలో

NATIONAL

Digital world bosses with Modi : మోదీతో డిజిటల్ వరల్డ్ బాస్లు

Trinethram News : ఢిల్లీలో జరుగుతున్న ‘AI ఇంపాక్ట్ సమ్మిట్‘లో తీసిన ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మోదీతో కలిసి గూగుల్ CEO సుందర్ పిచాయ్,

అవర్గీకృతం

India AI Summit : ఇండియా ఏఐ సమ్మిట్‌ ప్రారంభం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఇండియా-ఏఐ సమ్మిట్‌ 2026 ప్రారంభించారు. కృత్రి మేధ(ఏఐ)పై వారం రోజులపాటు విస్తృత చర్చలు,

You cannot copy content of this page

Scroll to Top