Polavaram : పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్

Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ…

MLA Started Water Plant : వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ : 08/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బరింకలపాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను.తపన…

Strike : ఒప్పందాలు అమలు చేయాలి

తేదీ : 06/03/2025. కుక్కునూరు మండలం: (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , అవుట్సో ర్సింగ్ ఉద్యోగుల సమ్మె నాటి ఒప్పందాలు అమలు చేయాలి. హెచ్ ఆర్…

Awareness Conference : ఓపెన్ గృహ అవగాహన సదస్సు

తేదీ : 06/03/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్) ; విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం పోలీస్ స్టేషన్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు ఓపెన్ గృహ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఎక్కడ ప్రమాదం…

Ex-Legislators : పొగాకు రైతును పరమర్శించిన మాజీ శాసనసభ్యులు

తేదీ : 05/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజవర్గం, జీలుగుమిల్లి మండలం, కామయ్యపాలెం లో పొగాకు రైతు కొప్పుల. ప్రసాద్ పొగాకు భ్యారాన్ ఇటీవల దగ్ధమైంది. విషయం తెలుసుకున్న వైసిపి మాజీ ఎమ్మెల్యే.…

Nelaturi Venkata Apparao : నేలటూరి వెంకట అప్పారావుకు 52వ జన్మదిన శుభాకాంక్షలు

తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం , గ్రామం లో ఉన్న అటువంటి నేలటూరి. వెంకట అప్పారావుకు మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ ఫోన్ చేసి52వ…

Telugu Desam Party : శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు

తేదీ: 26/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , వెలేరు రుపాడు మండలం, కటుకూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ…

Eluru News : లాంచి మరియు పడవ సౌకర్యం కల్పించాలి

తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తూము. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాచారం గ్రామం పడవ రేవు నుండి అల్లూరి సీతారామరాజు…

MLA Chirri : దృష్టి పెడతాం జీవో నెంబరు 3 పై

తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం, గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చిర్రి . బాలరాజు నిర్వహించడం జరిగింది.…

కాలువలో పడి ఇద్దరు మృతి

తేదీ : 23/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపులపాడు మండలం, వీరవల్లిలో చేపలు పట్టేందుకు పోలవరం కాలువలో వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతులు నాగూర్.…

Other Story

You cannot copy content of this page