Jagan : నేడు లండ‌న్‌కు జ‌గ‌న్

Jagan to London today Trinethram News : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం లండ‌న్‌కు వెళ్లాల్సి ఉంది. ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు.. బ్రిట‌న్‌లో చ‌దువుతున్న విష‌యం తెలిసిందే. వీరిలోపెద్ద కుమార్తె పుట్టిన రోజు…

ముందస్తు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సందర్భంగా విద్యార్థులకు చేయూత

Earlier Ramagundam MLA Raj Thakur Makkan Singh shook hands with students on the occasion గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ స్కూల్లో రాజ్ ఠాకూర్ వీర అభిమాని నాంపల్లి రాజ్ ఆధ్వర్యంలో…

ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్ ?

Jagan to the court every Friday? అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గా పరిపాలన పరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు…

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు

Former minister Vivekananda Reddy’s murder case Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి…

జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

Trinethram News : జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే…

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్

చదువులో రాణించి ..చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు! ఇంత సాధించి చివరికి కుటుంబ కలహాలు తో మనస్తాపం చెంది..కనపడని లోకాలకు? ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి.. సొసైటీలో గౌరవమైన స్థానంలో…

ప్రణీత్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ.

Trinethram News : TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో…

పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్

పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావును నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి…

వెంకటేశ్, రానా, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు ఆదేశం

Trinethram News : తన హోటల్ ను కూల్చివేశారంటూ డెక్కన్ హోటల్ యజమాని నందకుమార్ ఫిర్యాదు తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందన్న నందకుమార్ జీహెచ్ఎంసీ, పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆరోపణ

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

Other Story

You cannot copy content of this page