kadiyam

ANDHRAPRADESH

MLA Gorantla : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి

దుళ్ల గ్రామంలో హై స్కూల్ నందు వాలీబాల్, బ్యాట్మెంటన్ కోర్టులను ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల, త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 9. కడియం మండలం,దుళ్ల గ్రామంలో, విద్యార్థులు చదువుతోపాటు […]

ANDHRAPRADESH

Wage Agreement : కడియం పేపర్ మిల్ లో వేతన ఒప్పందం వెంటనే చేయండి

వేతన ఒప్పందం అనంతరం ఎన్నికలు నిర్వహించండి కార్మిక శాఖ కమిషనర్ ను కలిసి కోరిన ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు. Trinethram News : త్రినేత్రం న్యూస్,

ANDHRAPRADESH

GST 2.O : మాధవ రాయుడుపాలెం, సర్పంచ్, అన్నం దేవల వీర వెంకట సత్యనారాయణ, (చంటి) ఆధ్వర్యంలో, జీఎస్టీ 2.O

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 7. కడియం మండలం మాధవ. రాయుడుపాలెం సర్పంచ్ అన్నం దేవల వీర వెంకట సత్యనారాయణ చంటి ఆధ్వర్యంలో చైతన్య నగర్ గ్రామంలో జడ్పీహెచ్

ANDHRAPRADESH

TVC Trust Chairman Birthday : ఆదర్శనీయంగా టీవీసీ ట్రస్ట్ చైర్మన్ పుట్టినరోజు వేడుకల

త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 6. తూర్పుగోదావరి జిల్లా కడియం : పేదలు, అనాధలు మరియు దివ్యాంగుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మనస్సుకు ఎంతో ఆత్మ

ANDHRAPRADESH

Swachhta Hi Seva 2025 Rally : స్వచ్ఛత హి సేవ 2025 ర్యాలీ జేగురుపాడు దళితవాడలో

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 26, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామం, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని ముఖ్యంగా దళిత వాడలో పెద్దలు మహిళలు పెద్దలు

ANDHRAPRADESH

Swachhta Hi Seva : దుళ్ల లో స్వచ్చత హై సేవ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం, సెప్టెంబర్ 27 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హై సేవ కార్యక్రమం శనివారం కడియం మండలం దుళ్లలో

ANDHRAPRADESH

Chandi Homam : శాస్త్రోక్తంగా చండీ హోమం

ఘనంగా జరుగుతున్న శారదా దేవి నవరాత్రి ఉత్సవాలు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం, సెప్టెంబర్ 27 : కడియం మండలం దుళ్ల మార్కెట్ సెంటర్ లో కొలువైన

ANDHRAPRADESH

Sade Srinu : 2025 మెగా డీయస్సిలో పిడి విభాగంలో, ర్యాంకు సాధించిన, సాదే శ్రీను

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామం.. 2025, మెగా డీయస్సి, లో కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన, సాదే శ్రీను,

TELANGANA

Annapurna : జిల్లా గర్వకారణం – అన్నపూర్ణ

అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న ప్రతిభావంతురాలు.. త్రినేత్రo న్యూస్. మెగా డీఎస్సీ-2025లో ఉత్తమ ప్రతిభను చాటుతూ అచంచల కృషితో కడియం గ్రామానికి చెందిన శ్రీమతి

ANDHRAPRADESH

Swachhta Hi program : జేగురుపాడు గ్రామంలో స్వచ్ఛత హి కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 25, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామం, ఈనెల 17 నుండి 2 వ తారీకు గాంధీ జయంతి వరకు గ్రామంలో

You cannot copy content of this page

Scroll to Top