kadiyam

TELANGANA

Real-Time Voice Alert System : జేగురుపాడు గ్రామంలో రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ వ్యవస్థ ప్రారంభం

కడియం, త్రినేత్రం న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామ సచివాలయంలో ప్రభుత్వ జాతీయ విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఆధునిక రియల్ టైమ్ వాయిస్ […]

ANDHRAPRADESH

Signatures Collection : మురమండ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, కడియం మండలం మురమండ గ్రామంలో శనివారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామ వైసిపి అధ్యక్షుడు గారపాటి బుచ్చిబాబు ఆధ్వర్యంలో

ANDHRAPRADESH

MLA Gorantla : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం

మంత్రి కందుల ఎమ్మెల్యే గోరంట్ల త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్, మండల పరిషత్ నిధుల ద్వారా

ANDHRAPRADESH

మాధవ రాయుడు పాలెం గ్రామంలో రచ్చ బండ కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో ఈరోజు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామ

ANDHRAPRADESH

Students Visiting Nursery : పల్లా వెంకన్న నర్సరీని సందర్శించిన విద్యార్థులు

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, తూర్పుగోదావరి జిల్లా, కడియం నర్సరీలు విజ్ఞానంతో పాటు ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని మొక్కలు ఉత్పత్తి అవ్వడం మన అదృష్టమని, విద్యార్థులు ఈ

ANDHRAPRADESH

Chelluboyna : దామిరెడ్డిపల్లి గ్రామ రచ్చబండ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు చెల్లు బోయిన కడియం మండలం

త్రినేత్రం న్యూస్. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు అట్టహాసంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు

ANDHRAPRADESH

Chelluboyin Srinivasa Venugopalkrishna : కడియం లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి వర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

ANDHRAPRADESH

సమాజ మార్గదర్శకులు ఉపాధ్యాయులే

అడిషనల్ ఎస్పీ.మురళికృష్ణ త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 12, తూర్పుగోదావరి జిల్లా, కడియం ఉత్తమ సమాజం తయారవ్వాలంటే అది ఉపాధ్యాయుల మీదే ఆధారపడిఉంటుందని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.

ANDHRAPRADESH

Sarpanch Stalin : జేగురుపాడు గ్రామంలో, శిధిల వ్యవస్థలో ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను, మార్చాలని కోరుతూ, సర్పంచ్ స్టాలిన్

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 11. కడియం మండలం జిగురుపాడు గ్రామం, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వార్కి కడియం సబ్ స్టేషన్, నుండి యాదల సతీష్ చంద్ర స్టాలిన్

ANDHRAPRADESH

Kadiyam Natural Incense : కడియం నాచురల్ అగరబత్తులు

స్థానిక మహిళల కొత్త బ్రాండ్మార్కెటింగ్ దిశలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 10కడియంహార్టికల్చర్ వ్యర్థ పూలతో మహిళలు అగరబత్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకమని

You cannot copy content of this page

Scroll to Top