Cyber Criminals : సైబర్ నేరగాళ్లు లేరు. సైబర్ బందిపోట్లు!

No cyber criminals. Cyber ​​Bandits! Trinethram News : కృత్రిమ మేధ ఆధారిత సైబర్ క్రైమ్ నుండి పెద్ద ముప్పు.బ్యాంకు ఖాతాలు కాదు. డబ్బును జప్తు చేయాలిఇంటర్నెట్ భద్రత వ్యక్తిగత భద్రతను పోలి ఉంటుంది.మొత్తం వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి…

Telegram : భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?

Ban on Telegram in India? Trinethram News : మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్ లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకుఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల…

Bitthiri Satti : టీవీ యాంకర్ బిత్తిరి సత్తి పై కేసు నమోదు

Case registered against TV anchor Bitthiri Satti హైదరాబాద్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలోని న్యూస్ ఛానల్ లో కనిపించి అందరినీ ఆలరించిన చేవెళ్ల రవి (అలియాస్) బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, టీవీ యాంకర్ ప్రముఖ నటుడు…

Awareness Seminar : సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి S & PC security సిబ్బంది కి సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు

Cybercrime Police conduct awareness seminar for Singareni S & PC security personnel on cyber fraud రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి S & PC security సిబ్బంది కి సైబర్…

భారీగా గంజాయి పట్టివేత

Massive crackdown on cannabis శంషాబాద్ పెద్ద గోల్కొండ పరిధిలో 800 కేజీల సంజాయి పట్టివేత ఒడిస్సా నుండి మహారాష్ట్ర(వ య)తెలంగాణ సప్లై. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెల్లడి. Trinethram News : హైదరాబాద్ లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది.…

Cyber Crimes : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Be aware of cyber crimes విద్యార్థులకు సైబర్ నేరాలపై,గంజాయి, డ్రగ్స్ పై అవగాహన సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యార్థుకు వ్యసనాలకు బానిసలుగా మారద్దు: ఏసీపీ వెంకటరమణ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం…

విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు.

Ayyanar operation was a success in Visakha.. Victims reached home within 48 hours Trinethram News : విశాఖపట్నంలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్‌…

సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Be aware of cyber crime గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి Trinethram News : సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ సమ్మయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం…

తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు

Threats to businessman’s daughter in the name of Telangana DGP వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని బెదిరించిన అగంతకులు..…

భారతీయ సిమ్‌ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్‌ నేరాలకు

Using Indian SIM cards, for cyber crimes from abroad Trinethram News : బెంగళూరు భారతీయ సిమ్‌ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే…

Other Story

You cannot copy content of this page