ఏపీపీఎస్సీ గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఇదే.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

Trinethram News : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ…

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

Dy E O పరీక్ష వాయిదా

Trinethram News : ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది…

ఇవాళ ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్‌-1 మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్‌-2 అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పరీక్ష రాయనున్న 1,48,881…

పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి NSUI జిల్లా నాయకులు మంజునాథ్

Trinethram News : ఈనెల మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కళాశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అని NSUI జిల్లా…

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొరకు ఉచిత కోచింగ్ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

Trinethram News : గద్వాల జిల్లా:మార్చి07టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల…

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

Trinethram News : హైదరాబాద్‌: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో…

గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు

Trinethram News : గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు – ముద్దాయిని అరెస్టు చేసి నకిలీ హాల్ టికెట్ తయారు…

నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష

ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్‌-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్‌-2 పరీక్ష. గ్రూప్‌-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 24,500…

You cannot copy content of this page