కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం

Trinethram News : తాడేపల్లి కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం… ప్రకాశం బ్యారేజ్ 6వ పిల్లర్ వద్ద కృష్ణానది లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది… ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి…

ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం పెద్ద కంచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల, గ్రామ స్థాయి…

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌ బస్సు యాత్ర

Trinethram News : మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల జిల్లా మీదుగా సాగుతోంది. ఇదిలా ఉంటే యాత్రలో సీఎం జగన్ ప్రజలను అప్యాయంగా కలుస్తున్నారు.…

జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

Trinethram News : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నివాసం ఉంటున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి నిద్ర లేచి తలుపు తెరవగానే కత్తి తో దాడి మహిళ కేకలు వేయడంతో అక్కడ…

గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Trinethram News : సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బ్రహ్మయ్యగా అనుమానం. మంగళగిరి మండలం ఎర్ర బాలెం ఇతని స్వగ్రామం… నీటి కుంటలో పడి ఉన్న మృతదేహం… హత్య..! ఆత్మహత్య..! అనే కోణంలో విచారణ చేపట్టిన నల్లపాడు పోలీసులు… పూర్తి…

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది

రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి..

జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్

గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా తాను దరఖాస్తు చేశానని, తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక…

రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం…

ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం.. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేత..…

You cannot copy content of this page