ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విధంగా వివిధ శుభాకార్యాలకు…

పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం

పోలియో చుక్కలు వేయిద్దాంపోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్పక్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ కార్యక్రమంలో పాల్గొనిచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి.…

నిండు జీవితానికి రెండు చుక్కలు….రెండు చుక్కలతో పోలియో రహిత సమాజం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంధర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ నిండు జీవితాన్ని కేవలం…

బీజేపీ ఎంపీ సొయం బాపురావు సంచలన వ్యాఖ్యలు

నాకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారు, ఆదివాసీ బిడ్డ రెండో సారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో నాకు టిక్కెట్ రాకుండా చేశారు బీజేపీ తెలంగాణ అగ్రనేతలు. కొమ్మపై ఆధారపడ్డొడిని కాదు స్వతాహా ఎగరగలను, రెండో జాబితాలో…

హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలట.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

Trinethram News : తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు…

ప్రపంచం మెచ్చిన హైదరాబాద్‌ లక్క గాజులకి భౌగోళిక గుర్తింపు

హైదరాబాద్‌లోని లాడ్‌బజార్‌ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రేషన్స్‌ ట్యాగ్‌) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధీనంలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్స్‌ శాఖ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపును…

రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్.. తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

టీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

టీఎస్‌ఆర్టీసీకి 5 నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ తదితర విభాగాల్లో అవార్డులు ఈ నెల 15న దిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు..

You cannot copy content of this page