దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ…

స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.. తుగ్గలి గ్రామస్తులతో సీఎం జగన్‌ ముఖాముఖి

Trinethram News : సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా…

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం’.. ప్రొద్దుటూరు ‘ప్రజాగళం’లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు..…

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

Trinethram News : విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని…

ప్రజాగళం సభలో చంద్రబాబు కామెంట్స్

నేను అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు తీసేస్తానని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను జగనన్న కాలనీలను కొనసాగిస్తాను అవసరమైతే రెండేసి సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తాను జగనన్న కాలనీల పేరుతో జగన్ ఆరువేల కోట్లు దోచుకున్నాడు…

పిఠాపురం వర్మ తో జనసేనాని ముఖాముఖి..కొన్ని అంశాలపై ఇలా

Trinethram News : Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ పిఠాపురం అధినేత వర్మ మధ్య సమావేశం ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై వీరిద్దరూ గంటసేపు మాట్లాడారు. పవన్ నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ గురించి…

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రొద్దుటూరు తిరుపతి (నాయుడు పేట )శ్రీకాళహస్తి రోడ్ షో లలో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు

నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు “ప్రజాగళం”

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో తో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూలు…

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. ‘మేమంతా సిద్దం’ సభకు తరలివచ్చిన జనం

Trinethram News : సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సుయాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్దం పేరుతో నిర్వహించిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు.…

You cannot copy content of this page