ప్రజాగళం సభలో చంద్రబాబు కామెంట్స్

TRINETHRAM NEWS

నేను అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు తీసేస్తానని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు

నేను జగనన్న కాలనీలను కొనసాగిస్తాను

అవసరమైతే రెండేసి సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తాను

జగనన్న కాలనీల పేరుతో జగన్ ఆరువేల కోట్లు దోచుకున్నాడు

తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయింది

ఏపీ లో ఇసుక బంగారం అయిపోయింది

జగన్ 13 వేల కోట్ల అప్పు చేశాడు.. అప్పు కంటే వడ్డీలే ఎక్కువయ్యాయి.

You cannot copy content of this page

Scroll to Top