లబ్ధిదారులకు అలెర్ట్.. ఈ సారి 1వ తేదీన పింఛన్ రాదు

Trinethram News : వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది…

సోమవారం సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సుయాత్ర షెడ్యూల్

Trinethram News : చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి…

వాలంటీర్ సేవలపై ఈసీ ఆంక్షలు.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని

Trinethram News : ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు…

మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్

Trinethram News : మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

సీఎం జగన్‌ మహానటుడు: నారా లోకేశ్‌

Trinethram News : అమరావతి : తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు. ఆదివారం గుంటూరు జిల్లా…

బలప్రదర్శనకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు

Trinethram News : అనకాపల్లి మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ.. బలప్రదర్శనకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు.. నేడు నాలుగు మండలాల్లో బైక్ ర్యాలీ, సమావేశం.. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం.. ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు కేటాయించిన టీడీపీ…

వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదు: ఈసీ

Trinethram News : అమరావతి, ఎన్నికల వేళ ఈరోజు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల…

మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఘనస్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు వర్మ నివాసంలో టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేయనున్న వర్మ వర్మతో భేటీ అనంతరం గోకులం హోటల్ కు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం పాదగయ్య పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు .

పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు

Trinethram News : పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..

You cannot copy content of this page