Arogyasree : బీమా వ్యవస్థలో ఆరోగ్యశ్రీ సేవలు!

Trinethram News : ఆరోగ్యశ్రీ సేవలను బీమా పాలసీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక మంత్రి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మి నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీ…

Rs. 3000 : ఒక్కో కుటుంబానికి రూ.3000

అసోసియేటెడ్ ప్రెస్ భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలను సందర్శించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో పెద్దకాయలు, పామాయిల్,…

Srisailam Dam : శ్రీశైలం డ్యాం వద్ద వ్యక్తి గల్లంతు

Trinethram News : శ్రీశైలం వద్ద నల్లగొండ జిల్లా చిట్యాల మండల వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య గల్లంతయ్యారు . శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం తోటి స్నేహితులతో వెళ్లారు.. డ్యామ్ వద్ద స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్టు స్థానికులు…

Cyber Scams : అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Trinethram News : జిల్లా ఎస్పీ తుషార్ డూడి బాపట్ల జిల్లాలో ప్రజలు సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సైబర్ కేటుగాళ్ల భారిన పడకుండా మనల్ని కాపాడే ఒకే ఒక్క…

Pensions : మొదలైన పెన్షన్ల పంపిణీ

Distribution of pensions etc Trinethram News : Ap వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 64.82 లక్షల మందికి సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోగా…

Women’s Commission : మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్

Women’s Commission is serious about atrocities against women పలు ఘటనలపై సూమోటో కేసుల విచారణకు స్వీకారంపోలీసు ఉన్నతాధికారులకు కమిషన్ లేఖలుTrinethram News : అమరావతి:రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై జరిగిన అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ…

APMDC : ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

Attack on APMDC MD Venkata Reddy! Trinethram News : గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులోభాగంగా…

Sagar : సగానికి పైగా నిండిన సాగర్‌

Sagar more than half full Trinethram News : 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో గోదావరిలో బ్యారేజీలకే భారీగా వరద భద్రాచలం వద్ద 44.9 అడుగుల ఎత్తులో ప్రవాహం కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం…

గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి

The driver died after being hit by an unknown vehicle Trinethram News : కొండపాక తిమ్మారెడ్డిపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీని ఢీ కొట్టిన కారు వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న కారు సడన్…

High Court : ఏపిలో తొలిసారి బీసీకి హైకోర్టు పీపీ పదవి

For the first time in AP, High Court PP post for BC Trinethram News : అమరావతి రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా బీసీ సామాజికవర్గానికి చెందిన న్యాయవాది రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా నియమితులయ్యారు. న్యాయవాది మెండ…

You cannot copy content of this page