కౌండిన్య నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభ్యం…ఆత్మహత్యా? హత్యా?

Trinethram News : చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం కేటిల్ ఫారం, ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో, సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతుండడంతో భయభ్రాంతులకు గురై పోలీసులకు…

పంచముఖ వ్యూహం,6 సూత్రాలతో ఎన్నికలకు పోతున్నాం

Trinethram News : 05.02.2024 రాబోవు ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో, 6 సూత్రాలతో ముందుకు వెళ్తాం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో మాదిరిగా గ్యారెంటీ పథకాలు అమలు చేయడం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది.. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత…

నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బి.అనుషా బాధ్యతల!

ఇబ్రహీంపట్నం ఎస్ ఐ గా ఈరోజు నుండి విధులకు హాజరైన అనూషా…!! గుంటుపల్లి సెక్టార్ విజయలక్ష్మి స్థానం లో కాకినాడ ఒన్ టౌన్ నుండి బదిలీ పై వచ్చిన బత్తు.అనూషా…!!

బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?: జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

Trinethram News : మాడుగుల: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కోసమని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు.. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన మాట్లాడారు.…

పొత్తులో భాగంగా పరిశీలన లో జనసేన పోటీచేసే స్థానాలు ??

MLA సీట్లు !! స్థానాలు దాదాపు ఖాయం అయ్యాయి. అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ స్థానాలను కోరుచున్న జనసేన. నెల్లూరులో ఒక సీటు ఇస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఇవికాక ఇంకా 3 సీట్లు జనసేనకు ఇవ్వవచ్చు. జనసేన కు 3 MP సీట్లు1)…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

ముగిసిన బీఏసీ సమావేశం

అమరావతి : నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం.. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి(7న) బడ్జెట్ బీఏసీని బాయ్‌కాట్‌ చేసిన టీడీపీ.

కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా

వై.ఎస్.ఆర్ జిల్లా.. కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్. కర్నూలు రేంజ్ నూతన డి.ఐ.జి గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సి.హెచ్…

చింతలపూడిలో చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద తనిఖీల్లో మోగిన బాంబ్ బజార్

చింతలపూడి వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్… అనకాపల్లి జిల్లా మాడుగుల లో సభ ముగింపు అనంతరం చంద్రబాబు నాయుడు చింతలపూడి రావాల్సి ఉంది… ఈ ఘటన నేపథ్యంలో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..

You cannot copy content of this page