ఏపీ అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల యత్నం.. పోలీసుల లాఠీఛార్జి

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు.. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచులు…

కానిస్టేబుల్ ను వాహనంతో గుద్ది చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు

అన్నమయ్య జిల్లా చీనెపల్లె వద్ద దారుణం వాహనాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ ను ఢీకొట్టి, పరారైన స్మగ్లర్లు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన కానిస్టేబుల్

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ‘మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు. అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది…

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి?

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణికి పార్లమెంట్…

దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది

చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం. దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది. సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై…

సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం ను చూసి ఎవ్వరూ నమ్మ వద్దని చింతలపూడి పోలీసు వారు తెలియ చేసినారు

చింతలపూడి పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయబడిన హెలిప్యాడ్ నిర్మాణంలో ఒక ఇనుప ముక్క ఉండటం వలన సదరు ప్రాంతాము లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఆ ఇనుప ముక్క ఉండడం…

రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం…

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

నేను ప్రజలకు సేవ చేయలేనప్పుడు నేనేందుకు ఎమ్మెల్యెగా ఉండాలనుకున్నాను.. శాసనసభ్యునిగా ఉండి ఏం చేయలేని పరిస్దితిలో ఉన్నాం. ఇక్కడ కొందరు దేవినేని ఉమాతో పరోక్ష సంబంధాలు నడిపారు. సర్నాల తిరుపతిరావు వార్డ్ మెంబర్ గా ఓడిపోతే జడ్పిటీసీగా గెలిపించింది నేను మొన్న…

You cannot copy content of this page