PCC : పార్టీకి, ప్రభుత్వానికి మధ్య పీసీసీ చైర్మన్ అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు

PCC chairman acts as liaison between the party and the government Trinethram News : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తానని చెప్పారు. స్థానిక…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ.. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్…

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటన ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని వెల్లడి

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపిన రుద్రరాజు.. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం

Other Story

You cannot copy content of this page