tribals

ANDHRAPRADESH

Pre-Primary School : చదవాలని ఆశ ఉన్నా భవన నిర్మానం లేక అవస్థ పడుతున్న గిరిజనీకం

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) అల్లూరిజిల్లా, బూదరాళ్ల పంచాయితీ పరిధిలో చీడిపల్లి గ్రామంలో సుమారు 100 కుటుంబాలు కలవు. గ్రామంలో ప్రి ప్రైమరీ స్కూల్* ఉంది. […]

ANDHRAPRADESH

Tribals Fight for Children’s Lives : బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం

Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను కాపాడేందుకు పెద్దేరు వాగును ట్యూబ్ సాయంతో దాటుతున్న గిరిజనులు.

TELANGANA

SI Satish Attacks Tribals : ఎస్ఐ సతీష్ గిరిజనుల పై దాడి

దేవరకొండ మే 31 త్రినేత్రం న్యూస్. నేరేడుగొమ్ము మండలంలో ఈనెల 2వ తేదీన మూల వాగు తండా లో గొడవ జరిగిందని అన్యాయం జరిగిందని కేసు పెట్టడానికి

TELANGANA

CM Revanth Reddy : గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

ఆదివాసీ గిరిజనుల సమగ్రాభివృద్ధికి 10 అంశాలతో నల్లమల డిక్లరేషన్‌ను స్వయం సహాయక సంఘాలకు రూ.119 కోట్ల రుణాలు చెక్కు అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి

ANDHRAPRADESH

S. Chandra Rao : రహదారి సౌకర్యం లేక మృత్యువాత పడుతున్న గిరిజనులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : గరుడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి రహదారి నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమాలు .

ANDHRAPRADESH

Araku Rail Roko : ఏజెన్సీ టీచర్ పోస్టుల్లో ఆదివాసీలకే ప్రాధాన్యం ఇవ్వాలి – 19న అరకు రైల్ రోకో

క్యాబినెట్ సమావేశంలో స్పెషల్ డీఎస్సీపై అనుకూల నిర్ణయం తీసుకోవాలి అల్లూరిజిల్లా (అరకులోయ)త్రినేత్రం న్యూస్ మే 18: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని

ANDHRAPRADESH

DSC : డీఎస్సీ అప్లై చేసుకోవడానికి మే 15తో ముగిసింది

ఇప్పుడు జివో నెం 3 వల్ల గిరిజనులకు ప్రయోజనం శూన్యం ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) ఎన్నో ఉద్యమాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ANDHRAPRADESH

మనల్ని మనవాళ్లే మోసం చేయడం అంటే ఇదే

నాడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడా మాట్లాడకుండా మౌనం వహించారు ఉద్యమించే వారిని అణచివేసి మోసం చేశారు… ఉద్యమాన్ని బలహీనపరిచారు చట్టాలు చేయగలిగే పదవుల్లో ఉండి

ANDHRAPRADESH

CPM Demands : డిఎస్సీ నోటిఫికేషన్ తో ఆదివాసులకు అన్యాయం – ప్రత్యేక గిరిజన డిఎస్సీ విడుదల చేయాలని సిపిఎం డిమాండ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 22: రాష్ట్ర కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసి యువతపై తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం పార్టీ

ANDHRAPRADESH

Sanitation : పారిశుద్దలోపం – ప్రజలకు శాపం?

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఏప్రిల్ 18 : అరకు లోయ పట్టణ శివారు యన్టి ఆర్ గ్రౌండ్ లో చుట్టూ పక్కల పారిశుధ్య లోపం గిరిజనులకు

You cannot copy content of this page

Scroll to Top