Injured in Accident : ప్రమాదం పలువురికి గాయాలు

తేదీ : 27/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమలలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడం వల్ల సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో…

Failed in Inter : ఇంటర్లో ఫెయిల్.. సివిల్స్ లో 988వ ర్యాంకు

Trinethram News : తిరుపతి : ఏపీలోని తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ సివిల్స్ 988వ ర్యాంకు సాధించారు. ఆయన ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యారు.దీంతో నంద్యాలలో డిప్లొమా చేశారు.ఆ సమయం…

Arani Srinivasulu : విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం

తేదీ : 21/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, స్థానిక యం జి యం పాఠశాల బైరాగి పట్టే నందు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో అవసరాలు గల విద్యార్థులకు ఎమ్మెల్యే అరని.శ్రీనివాసులు ఉపకరణాల…

Bhumana Karunakar Reddy : భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

Trinethram News : తిరుపతి.ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ. గోశాల అధికారులు స్పష్టం చేశారని మాట్లాడిన భూమన. గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి.…

IPS Save student : మెడికల్ విద్యార్థిని కాపాడిన ఐపీఎస్

Trinethram News : రామచంద్రపురం. తిరుపతి జిల్లా. రామచంద్రాపురం అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోబోతున్న విద్యార్థి ని కాపాడిన ట్రైనీ ఐపీఎస్. ఎస్వీ మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థి. ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు స్నేహితులకు సమాచారం. స్నేహితులు రామచంద్రాపురం…

Bhumana : భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత

తేదీ : 17/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.యంపి గురుమూర్తి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ వైసిపి…

Scam : భారీ స్కాం జరిగింది

తేదీ : 16/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత వైసిపి హాయంలో శ్రీవారి ఆలయంలో భారీ ఎత్తున స్కాం జరిగింది. అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల తులాభారం…

TTD : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై..టీటీడీ కేసు

Trinethram News : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా…

Bhumana : వైసీపీ నేత భూమన హస్తం

తేదీ : 13/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తుక్కిసులాట ఘటనపై టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తొక్కిసులాట వెనుక…

Workers Protest : 2 వ రోజు గ్రామ సచివాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 11 :తిరుపతి జిల్లా: రేణిగుంట, వంట వార్పు తో పంచాయతీ కార్మికులు నిరసన ధర్నా పంచాయతీ కార్యాలయం ఆవరణలో 98 మంది పంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె బాట, రేణిగుంట గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల…

Other Story

You cannot copy content of this page