తేదీ : 21/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, స్థానిక యం జి యం పాఠశాల బైరాగి పట్టే నందు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో అవసరాలు గల విద్యార్థులకు ఎమ్మెల్యే అరని.శ్రీనివాసులు ఉపకరణాల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ డాక్టర్. యస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


