కాంగ్రెస్ పార్టీ ప్రతిస్టామకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం ప్రోగ్రాం

కాంగ్రెస్ పార్టీ ప్రతిస్టామకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం ప్రోగ్రాం సుభాష్ నగర్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి అధికారులతో మరియు దరఖాస్తుదారులతో… నాయకులు కార్యకర్తలతో పధకాలకు సంబందించి సూచనలు ఇస్తున్న కుత్బుల్లాపూర్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తరువాత స్థానిక నాయకులు అన్నగారికి…

నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

Trinethram News : 5th Jan 2024 నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.ఈ రోజు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల…

రింగ్ బస్తీలో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీపీఐ నాయకులు

Trinethram News : 5th Jan 2024 రింగ్ బస్తీలో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీపీఐ నాయకులు. గత రెండు రోజుల క్రితం పాడైన రోడ్డు ను బాగుచెయ్యలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించగా అధికారులు స్పందించి రోడ్డును…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

Trinethram News : ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్ ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్…

సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

Trinethram News : సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్ హైదరాబాద్ జనవరి 05సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త ప్రకటించింది. ప్ర‌త్యేకంగా 4,484బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15…

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా అదాని

Trinethram News : భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా అదాని హైదరాబాద్ జనవరి5 : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో…

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది.…

ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

Trinethram News : ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి హైదరాబాద్: జనవరి 05తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమ స్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి…

బిక్షం అడుక్కుంటూ ఆటో డ్రైవర్ల నిరసన

Trinethram News : బిక్షం అడుక్కుంటూ ఆటో డ్రైవర్ల నిరసన హైదరాబాద్ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు.

కన్నతల్లిని,అడ్డు వచ్చిన మరో మహిళను గొడ్డలితో నరికి చంపిన కన్న కొడుకు

Trinethram News : కన్నతల్లిని,అడ్డు వచ్చిన మరో మహిళను గొడ్డలితో నరికి చంపిన కన్న కొడుకు. స్పాట్ లోనే తల్లి మృతి చెందగా,మరో మహిళ కొన ఊపిరితో ఆసుపత్రికి తరలింపు. గొడ్డలితో తిరుగుతూ అడ్డు వచ్చిన వారిని చంపుతా అని గ్రామంలో…

You cannot copy content of this page