Lavu Srikrishna Devarayalu : నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారు

Trinethram News : Andhra Pradesh : మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మా వాళ్లకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అమరావతిలో అనేక…

పెనుమూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రయ్య

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో ని పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు ఎస్ఐని నియమించారు. దాదాపు 8 నెలలుగా ఎస్సై లేకుండా పోలీస్ స్టేషన్ ని నడిపారు. ఎస్సై నియమించమని టిడిపి అధికార ప్రతినిధి…

TDP Leader Murder : టీడీపీ నేత దారుణ హత్య

Trinethram News : కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు…

Posani Krishnamurali : పోసాని కృష్ణమురళి కి బెయిల్ మంజూరు

Trinethram News : సినీ నటుడు,నిర్మాత పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా టిడిపి నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట 2వ…

Minister Lokesh : బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు

త్రినేత్రం న్యూస్: మార్చ్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు* ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి…

కొండ బిట్రగుంట ప్రసన్నుడు సన్నిధిలో బీద గోకుల్ నూతనదంపతులు ప్రత్యేక పూజలు

త్రినేత్రం న్యూస్:మార్చి 7 :నెల్లూరు జిల్లా: కొండ బిట్రగుంట. బోగోలు మండలం కొండ బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఇష్ట దైవం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని బీద రవిచంద్ర, జ్యోతి…

Police Station : పెనుమూరులో పోలీస్ స్టేషన్ భవనo నిర్మించండి

Trinethram News : పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై నియమించాలని పోలీస్ స్టేషన్కు నూతన భవనం నిర్మించాలని హోం మంత్రి అనితకు టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెనుమూరులో…

Pera Battula Rajasekhar : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరా బత్తుల రాజశేఖర్ విజయం

తేదీ : 04/03/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి పేరా బత్తుల. రాజశేఖర్ విజయం సాధించారు. 7 రౌండ్లు పూర్తి అయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను సాధించడం జరిగింది. తన…

Sushila Death : సుశీల మరణం టిడిపి కి తీరని లోటు

Trinethram News : నియోజకవర్గం : రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు గూడూరి సుశీల హఠాత్తు మరణం జరిగింది. వారికి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.…

MLA Nallamilli : మనోజ్ – సుమేఘల రిసెప్షన్ ని విజయవంతం చేసిన శ్రేణులకు ధన్యవాదాలు

ఎమ్మెల్యే,నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ….త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజక వర్గం, అనపర్తి : రెండ్రోజుల క్రితం జరిగిన మా అబ్బాయి మనోజ్ కోడలు సుమేఘల వివాహ రిసెప్షన్ వేడుకను టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు అత్యంత నిబద్దతతో, అకుంఠితమైన దీక్షతో,…

Other Story

You cannot copy content of this page