ramagundam

TELANGANA

MLA MS Raj Thakur : 50 కోట్ల వ్యాయామంతో ఏటిసి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు 50కోట్ల […]

TELANGANA

Konda Laxman Bapuji’s Jayanti : కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను

TELANGANA

Government Schemes : ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో పోస్ట్ ఆఫీస్ సేవలను ఉపయోగించుకోవాలని

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ ఎ సి)జె. అరుణ శ్రీ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. లోక కళ్యాణ్ మేళా లో భాగంగా శుక్రవారం

TELANGANA

Sri Rama Youth : శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో 10016గాజులతో అమ్మవారి అలంకరణ

గోదావరిఖని,సెప్టెంబర్ 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం 11వ డివిజన్ పరిధి లోని కృష్ణ నగర్ శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ దేవి నవరాత్రులను సందర్భముగా

TELANGANA

Chakali Ailamma Jayanti : రామగుండం కమీషనరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్

TELANGANA

AITUC : గని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల వారసులకు గ్రేడ్ త్రీ క్లర్కులు గా ఇచ్చేందుకు అంగీకారం

డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం పై యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రతినిధుల సంతకాలు. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో గని

TELANGANA

Deputy Commissioner : సమిష్టి కృషితో స్వచ్చత సాధ్యo

రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గురువారం గోదావరి నది

TELANGANA

MLA M.S. Raj Thakur : ఏ టి సి సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం ఏటీసీ సెంటర్ ను సందర్శించారు. రేపు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర

TELANGANA

MLA visits Pathapelli Yellaiah : పాతపెల్లి ఎల్లయ్య పరామర్శించిన ఎమ్మెల్యే

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాతపెల్లి ఎల్లయ్య వారి నివాసంలో పరామర్శించారు.

TELANGANA

AITUC : ర్యాగ్ పిక్కర్లను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గా పరిగణించి చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలి

కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కు వినతి పత్రం ఇచ్చిన ఏఐటియుసి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి కి చెత్త సేకరణ

You cannot copy content of this page

Scroll to Top