CM Chandrababu : నేడు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu will go to Mumbai today Trinethram News : Mumbai : Jul 13, 2024, సీఎం చంద్రబాబు నేడు సాయంత్రం 4 గంటలకు ముంబైకి వెళ్లనున్నారు. నిన్న (శుక్రవారం) ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి…
CM Chandrababu will go to Mumbai today Trinethram News : Mumbai : Jul 13, 2024, సీఎం చంద్రబాబు నేడు సాయంత్రం 4 గంటలకు ముంబైకి వెళ్లనున్నారు. నిన్న (శుక్రవారం) ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి…
Ambani to CM Eknath Shinde’s residence Trinethram News : Jun 26, 2024, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులై 12న జరుగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి…
Notices to Anil Ambani Trinethram News : రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ మరోసారి…
Trinethram News : భారత్లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్లైన్ ఓ కథనం ప్రచురించింది.…
దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ…
Trinethram News : గుజరాత్:మార్చి04రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్ నగర్లో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.…
అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు. దీనివలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు. సామాన్యులు మాత్రం ఇంకా సమాజంలో పరువు మర్యాద కోసం అనుకుంటూ కట్నకానుకల పేరుతో తమకున్న దాంట్లో 70…
Trinethram News : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు…
అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్కు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ రూ.2.51 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అయోధ్య రామమందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని వ్యాఖ్య సోమవారం కుటుంబ సమేతంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొన్న ముకేశ్ అంబానీ శివ…
You cannot copy content of this page