వైసీపీ సర్కార్ ముస్లింలను రెచ్చగొడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Trinethram News : Kiran Kumar Reddy : బీజేపీకి చెందిన రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయమని వైసీపీ ముస్లింలను ప్రోత్సహిస్తోందన్నారు. బుధవారం మదనపల్లెలో భాజపా, తెలుగుదేశం, జనసేన నాయకులతో…

ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ అంశంపై మాట్లాడి బీఆర్…

కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Trinethram News : Narendra Modi : భారత పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే భగ్గుమంటుందని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేసేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని…

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

Trinethram News : ఢిల్లీ: కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు.. ప్రతిపక్షాలు లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను…

పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ సీరియస్

పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారుతున్న కడియం శ్రీహరిపై అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడానికి ప్రయత్నం సెక్రెటరీ స్పందించక పోవడం తో డిప్యూటీ సెక్రెటరీ ఛాంబర్‌లో…

పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదన్న రేవంత్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదులు అయిన విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పిన…

నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్:, మార్చి 29నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,…

హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో…

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

Trinethram News : దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని…

You cannot copy content of this page