Transformer Explodes : కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం

Transformer explodes in Kadapa and 4 two-wheelers get burnt కడప కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన పేలిన ట్రాన్స్ఫార్మర్. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు…

Supreme Court : సుప్రీంకోర్టు విచారణ

Supreme Court Inquiry Trinethram News : కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కవిత తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు ఈడీ, సీబీఐ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయ్యింది ఈడీ కేసులో 5 నెలలుగా జైలులో ఉన్నారు సీబీఐ కేసులో…

Telegram : భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?

Ban on Telegram in India? Trinethram News : మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్ లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకుఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల…

కులం పేరుతో దూషించిన కేసులో తక్షణమే స్పందించిన గోదావరిఖని వన్ టౌన్ సీఐ

One town CI of Godavarikhani responded immediately in the case of defamation in the name of caste. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని వన్ టౌన్ స్టేషన్ పరిధిలోని జిఎం కాలనీలో అభివృద్ధి పనులను…

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం

Investigation in Bengaluru Rave Party Case intensifies Trinethram News : డ్రగ్స్ పై ఆరా తీస్తున్ బెంగళూరు పోలీసులు.. రేవ్ పార్టీలో పట్టుబడివారి శాంపుల్స్ సేకరించే పనిలో పోలీసులు.. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిందెవరు అనే దానిపై ఆరా..…

రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIA

Trinethram News : Mar 27, 2024, రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIAబెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దూకుడు పెంచింది. ఈ కేసులు సంబంధించి NIA బుధవారం…

జేపీ నడ్డా సతీమణి కారు చోరీ!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును ఢిల్లీ నివాసం నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు, ఈ నెల 19న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్కేసు నమోదు చేయడంతో…

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

విశాఖ పోర్టులో కంటెయినర్లో డ్రగ్స్ కేసుపై నగర సీపీ రవిశంకర్ స్పందించారు

Trinethram News : విశాఖపట్నం దీన్ని పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చినట్లు తెలిపారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో…

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది

Trinethram News : హైదరాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్‌ సర్క్యులర్‌…

Other Story

You cannot copy content of this page