Consumers in Telangana : తెలంగాణలో వినియోగదారులకు షాక్.. పెరగనున్న కరెంట్ ఛార్జీలు

A shock to the consumers in Telangana.. will the current charges increase Trinethram News : తెలంగాణ : విద్యుత్ పంపిణీ సంస్థలు తమ లోటు రూ. 1200కోట్లు పూడ్చుకోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించాయి. ఇళ్లకు…

పెరగనున్న ఔషధాల ధరలు!

Trinethram News : Mar 29, 2024, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.నిత్యావసర ఔషధాల జాబితాలోని మందుల ధరలను 0.0055% పెంచనున్నట్లు నేషనల్…

గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు

Trinethram News : ఉపాధిహామీ పథకం నిర్వ హణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది.ఇప్పటికే సాప్ట్ వేర్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని పనిదినాల లక్ష్యాలు కేటాయింపులను పర్యవేక్షిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల వారీగా పెంచిన రోజువారి…

కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి

రేపు కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి మేయర్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి. మేయర్ చేరికతో…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో 4 శాతం డీఏ పెంపు!

ఉద్యోగులకు, పింఛను దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మార్చి 2024లో కరువు భత్యం (డీఏ)ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపు ఉండనుంది.…

ఉద్యోగ నియామకాల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Trinethram News : హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

షర్మిలకు భద్రతను పెంచాలి: అయ్యన్న పాత్రుడు

Trinethram News : షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు వివాహ నమోదుకు ఇకపై రూ.500 చెల్లించాల్సిందే సెలవు రోజుల్లో అయితే రూ.5 వేలు ఫీజు మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు ఇప్పుడున్న రూ.1 ఫీజు రూ.100 కు పెంపు

You cannot copy content of this page