government

TELANGANA

Kagar Operation : కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్ ను నిలిపివేయాలి

బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి Trinethram News : కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్ నిలిపివేసి సీజ్ ఫైర్ ప్రకటించి మావోయిస్టు లతో శాంతి […]

TELANGANA

Gram Panchayats : గ్రామ పంచాయతీలకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సర్కార్

Trinethram News : తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పెండింగ్‌ బిల్లులను ఎట్టకేలకు సర్కారు మంజూరు చేసింది. ప్రధానంగా రూ.10 లక్షల లోపు బిల్లులు క్లియర్ చేసింది.

ANDHRAPRADESH

Collector Prashanthi : మా కుటుంబాలను రోడ్డున పడేయకండి

ఇంటింటికీ రేషన్ అందిస్తున్న మా పొట్టకొట్టొద్దు ఎండియు వాహనాలను రద్దు జీవో ఉపసంహరించుకోవాలి ప్రభుత్వానికి ఎండియు ఆపరేటర్ల విజ్ఞప్తి కలెక్టర్ ఆఫీసు వద్ద ఆందోళన కలెక్టర్ ప్రశాంతికి

TELANGANA

Hydra Demolitions : పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు

రోడ్డుపై ఆక్రమణలు నేలమట్టం Trinethram News : ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా వరుస కూల్చివేతలతో దూసుకుపోతోంది.. బుధవారం ( మే

TELANGANA

AITUC : కార్మికులను కట్టు బానిసలుగా మార్చే చట్టాలను కేంద్రం బిజెపి ప్రభుత్వం వెంటనేఉపసంహరించుకోవాలి

ఏఐటియుసి, టి ఎమ్మార్పీఎస్, అధ్యక్షులు బొట్ల బిక్షపతి మాదిగ, వేల్పుల సారంగపాణి హనుమకొండ జిల్లా మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మే 20వ తేదీన జరగవలసిన దేశవ్యాప్త

TELANGANA

MLA Balu Naik : ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఎం ఎల్ ఏ బాలు నాయక్.దేవరకొండ మే 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని 12,13, 14వ వార్డులలో 2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు

ANDHRAPRADESH

Vande Bharat : విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

Trinethram News : May 20, 2025, విజయవాడ-బెంగళూరు మధ్య రైలు ప్రయాణం చేసేవారికి ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పబోతుంది. ఈ రూట్‌ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్

TELANGANA

MLA Jare : చ్చిరొట్ట విత్తనాల పంపిణీతో రైతు సంక్షేమానికి మరో మెట్టు ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతన్నల భూసారం పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక

TELANGANA

Kaleshwaram : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పెంపు

Trinethram News : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గడువును మరో 2 నెలలపాటు (జులై ఆఖరు వరకు) పెంచుతూ

You cannot copy content of this page

Scroll to Top