జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు.. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీసేస్తున్నారని, కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు

అధికార పార్టీ నాయకులం అయ్యుండి, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్న బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress leaders' protest in

You cannot copy content of this page