Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ విచారించనున్న సీఐడీ హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు.. సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అగ్ర హీరోల నుంచి…

అరెస్టు చేయాలని చూస్తున్నారు

తేదీ : 25/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏదోరకంగా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొనడం జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ…

CPM : నాడు సిపిఎం పోరాటమే నేడు ప్రభుత్వం స్పందన మంచినీటి సమస్య తీరనున్న గిరిజన గ్రామం

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాదల గ్రామపంచాయతీ దాబుగుడ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగా మంచినీటి సమస్య తీరనున్నది. సుమారు 50 కుటుంబాలు 350 పై జనాభా కలిగిన…

CPM Party : మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర ముగింపు ధర్నా లో సిపిఎం పార్టి నాయకులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : గ్రామాల అభివృధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి. త్రాగునీరు, డ్రైనేజ్,వీధి దీపాలు లేని గ్రామాలు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. *మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

Unemployed : నిరుద్యోగులతో చేలగటం ఆడకండి

రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాలు రుణ మంజూరుకు రేషన్ కార్డు తప్పనిసరి చెయడం సిగ్గుచేటు ఆశజూపి ఆశావహుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం.. స్కీములు, రుణాలు అంటూ ప్రజలను వెర్రివాళ్లను చేయకండి మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం…

Mahaprabho : సీఎం మీకు దండాలు పెడతాం మా జీతభత్యాలు పెంచండి మహాప్రభో

ప్రైవేట్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ లు వద్దు ప్రభుత్వమే ముద్దు -వైద్యమిత్రాల శాంతియుత నిరసన… కాకినాడ, మార్చి,24: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మిత్రా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో సోమవారం ఉదయం డిఎంహెచ్వో కార్యాలయం వద్ద…

Lavu Srikrishna Devarayalu : నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారు

Trinethram News : Andhra Pradesh : మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మా వాళ్లకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అమరావతిలో అనేక…

Government Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Trinethram News : Andhra Pradesh : గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్ పెండింగ్ లో ఉన్న రూ. 1000 కోట్ల APGLI బిల్లులు క్లియర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం రూ.2500 కోట్ల GPF బకాయిలు ఖాతాల్లో వేస్తున్న ఆర్ధిక…

వ్యవసాయ యాంత్రికరణ పై ఉప-మిషన్(. SM AM) పథకం

ధర ఖాస్తులకు మహిళా రైతులనుండిఆహ్వానం మండల వ్యవసాయ అధికారి రెహానా. డిండి(గండ్లపల్లి) మార్చి 24 త్రినేత్రం న్యూస్. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పై ఉప -మిషన్. పథకం…

Other Story

You cannot copy content of this page