MLA Adireddy Srinivas : ముస్లింలకు హజ్‌ ఒక పవిత్రమైన తీర్థయాత్ర

యాత్ర విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌త్రినేత్రం న్యూస్ : రాజమహేంద్రవరం : ముస్లింలకు హజ్‌ ఒక పవిత్రమైన తీర్ధయాత్రని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు. హజ్‌ యాత్రకు ఎంపికైన ఉమ్మడి ఉభయ…

Alliance Won : కూటమిదే గెలుపు

తేదీ : 28/04/2025. గుంటూరు , విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు, విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి గెలిచింది. విశాఖ మేయర్ గా పీలా. శ్రీనివాసరావు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్ గా కోవెలమూడి.…

Minister Ponguleti : ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఈరోజు అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో స్థానిక శాసనసభ్యులు జారె…

MLA Satyananda Rao : యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి

స్కిల్ ఇండియా శిక్షణా ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు… కొత్తపేట:త్రినేత్రం న్యూస్ : యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు,ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్…

DSC Sadhana Committee : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ

మే 2 నుండి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్ కు పిలుపు.ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాలి. లేదా ప్రెసిడెంట్స్…

SLBC Tunnel : SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్కూ ఆపరేషన్‌‌కు బ్రేక్

Trinethram News : తెలంగాణ : SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఆరుగురి కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 63 రోజుల…

CPI : సి సి కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి

టెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనోద్ధిన్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం డిండి మండలంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు…

NTR Bharosa : ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ…

Guest Lecturers : ఏపీలో గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

Trinethram News : అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సర్వీసును 2025-26 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 957 మంది సర్వీసును పొడిగించింది. ఈనెల ఒకటి నుంచి వచ్చే…

Bhu Bharati Act : భూ భారతి చట్టం రైతుల చుట్టం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. రైతు బాగుపడితే గ్రామం బాగుపడుతుంది – గ్రామం బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎమ్మెల్యే జారె తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి…

Other Story

You cannot copy content of this page