godavarikhani

TELANGANA

MLA in Retirement Program : పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఓసీపీ –3లో ఉద్యోగం పూర్తిచేసి పుధారి మల్లా గౌడ్ పదవీ విరమణ కార్యక్రమంలో […]

ANDHRAPRADESH

Seetharamaiah : గని ప్రమాదాల్లో గాయపడ్డ కార్మికుల ను పరామర్శించిన సీతారామయ్య

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో వివిధ ప్రాంతాల్లో జరిగిన గని ప్రమాదాల్లో గాయపడి హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను శనివారం సింగరేణి

TELANGANA

Vyalla Harish Reddy : ఖనిలో ఘనంగా గాంధీజీకి నివాళులర్పించిన వ్యాల్ల హరీష్ రెడ్డి

గాంధీజీ బాటలో శాంతియుతంగా తెలంగాణ సాధించిన మహానుభావుడు కేసీఆర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగ సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలోని

TELANGANA

Counseling : ఆత్మ హత్య చేసుకోవడానికి వెళ్తున్న వృద్దురాలుకు కౌన్సిలింగ్ చేసి మేమున్నాం అని భరోసా కల్పించిన సీఐ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి విఠల్ నగర్ చెందిన వృద్దురాలు ఈరోజు తన పిల్లలు పట్టించుకోవడం లేదు అని

TELANGANA

CITU : జీ.ఓ. నెంబర్ 12 ను సవరించాలి

ఎస్.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సీఐటీయూ అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు నిన్న(28/9/2025) శ్రామిక భవన్

TELANGANA

AITUC : అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున వచ్చిన దసరా పండుగను అక్టోబర్ 3 వ తేదికి మార్చాలి

గనులు, డిపార్ట్మెంట్ లలో అధికారుల కు వినతి పత్రాలు ఇచ్చిన ఏఐటియుసి. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆర్జీ వన్

TELANGANA

AITUC : సింగరేణి లో అక్టోబర్ 3 న దసరా పండుగ సెలవు ప్రకటించాలని డిమాండ్

ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం పిలుపు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దసరా పండుగ సెలవు ను అక్టోబర్ 3 కు మార్చాలని

TELANGANA

CITU : వెల్ఫేర్ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి.

ఎస్.రామ్మోహన్ రావు,BCWU – సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సీఐటీయూ అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ

TELANGANA

Riyaz Ahmed : ఎఐటియుసి పై ఆరోపణలు చేసి, నిరూపణకు, బహిరంగ విచారణ కు రాకుండా తోక ముడిచిన రియాజ్ అహ్మద్

గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు సూటబుల్ జాబు ఒప్పందం చేసుకున్న ఎఐటియుసి పై ఆరోపణలు చేసి, నిరూపణకు, బహిరంగ విచారణ కు రాకుండా తోక ముడిచిన

TELANGANA

Meeting with the MLAs : గోదావరిఖని క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి మరియు అంతర్గం మండలాల ముఖ్య నాయకులు, తో సమావేశం ఎమ్మెల్యే

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గ్రామ స్థాయి

You cannot copy content of this page

Scroll to Top