farmers

TELANGANA

రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

డిండి మండలం టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ డిండి […]

ANDHRAPRADESH

రెండవ పంటకు నీళ్లు ఇచ్చేందుకు నేడు శ్రీకారం

త్రినేత్రం న్యూస్: మే 14 నెల్లూరు జిల్లా: కావలి మన కావలి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్

TELANGANA

అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల దాన్యం రాశులు

Trinethram News : జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం

ANDHRAPRADESH

Government Promises : ధాన్యం ధరల పతనంతో రైతులు కష్టాల్లో – ప్రభుత్వ హామీలన్నీ మాటలకే పరిమితం

రైతు భరోసా? మద్దతు ధర? వాస్తవానికి దూరంగా ప్రభుత్వ విధానాలు అనపర్తి : త్రినేత్రంన్యూస్ : రైతులను రాజులుగా మార్చినది జగనన్న ప్రభుత్వం కాగా, అదే రైతులను

TELANGANA

MLA Balu Naik : ధాన్యం కొనుగోలు కేంద్రాలనునల్గొండ జిల్లా కలెక్టర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎం ఎల్ ఏ బాలు నాయక్

డిండి(గుండ్ల పల్లి) మే13 త్రినేత్రం న్యూస్. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలి – కలెక్టర్ ఇలా

TELANGANA

Tahsildar : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్ధార్

రైతులుకొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలి- తహసీల్దార్ అంబటి ఆంజనేయులు డిండి (గుండ్ల పల్లి) మే త్రినేత్రం న్యూస్ : డిండి మండల చెరకుపల్లి గ్రామము నందలి ఎఫ్

TELANGANA

US Agri Seeds : యు ఎస్ అగ్రి సీడ్స్ వారి రైతు అవగాహనా సదస్సు

డిండి గుండ్ల పల్లి )మే 08 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో యూఎస్‌ ఆగ్రి సీడ్స్‌ వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

ANDHRAPRADESH

Chairperson Rani : పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళిన వైసిపి క్యాడర్

రైతుల కోసం పోరాటం చేస్తాం…చైర్ పర్సన్ రాణి… త్రినేత్రంన్యూస్ : మండపేట ప్లాష్ న్యూస్: అమలాపురం లో వైసిపి చేపట్టిన రైతుకు అండగా వైసిపి కార్యక్రమానికి మండపేట

TELANGANA

Tahsildar : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్

రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలి.తహసిల్దార్ అంబటి ఆంజనేయులు.డిండి(గుండ్లపల్లి) మే 7 త్రినేత్రం న్యూస్. దిండి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామము నందలి ఎస్, ఏ ,సి,

ANDHRAPRADESH

MLA Nallamilli : రైతుకి తాను పండించిన ధాన్యాన్ని తనకు నచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించాల్సిందే

త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి, నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ

You cannot copy content of this page

Scroll to Top