farmers

TELANGANA

Collector : రైతులకు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ […]

ANDHRAPRADESH

Cashew Farmers : వర్షం కారణంగా జీడిమామిడి తోటల రైతులలో చిరు ఆశ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం లో విపరీతమైన ఎండతీవ్రత వలన జనం బయట తిరగాలన్న, వడదెబ్బతగులుతుందని బయపడేవారు. సోమవారం కురిసిన

TELANGANA

Minister Sridhar Babu : చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా

ANDHRAPRADESH

CM Chandrababu : అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా

Trinethram News : జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబుఅకాల వర్షాలతో పంటనష్టం కారణంగా..ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులుఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచనపంటనష్టం వివరాలు

TELANGANA

Vijayaramana Rao : వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఎవ్వరు అధైర్య పడవద్దు

రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందివడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాంపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుపెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలంలోని చీకురాయి, బొజన్నపేట

ANDHRAPRADESH

Farmers Empowerment Organization : వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం

త్రినేత్రంన్యూస్: మార్చ్ 19: నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన, వ్యవసాయ శాఖ,సాధికార సంస్థ, నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం

TELANGANA

BRS MLCs Protest : పసుపుకు మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

Trinethram News : ప‌సుపు రైతుల్ని ఆదుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎమ్మెల్సీ క‌విత కోరారు. ప‌సుపు పంట పండించే రైతుల‌కు.. 15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని

ANDHRAPRADESH

Rs. 20000 for Farmer : అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు ఇరవై వేలు

తేదీ : 10/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఇస్తామని

TELANGANA

Godavari Waters : గోదావరి జలాల రాకతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు *అన్నపురెడ్డిపల్లి మండల యూత్

ANDHRAPRADESH

MLA Nallamilli : రైతుల కోసం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. ఉభయ గోదావరి జిల్లాలు పచ్చని పంటలతో కళకళలాడే ప్రాంతాలు. అందులో అనపర్తి నియోజకవర్గం మూడు మండలాలు పూర్తిగా యేటా

You cannot copy content of this page

Scroll to Top