ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గంకొండపల్లి కొండపల్లి లో ప్రసిద్ది గాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా లో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు,చర్చి ఫాదర్ లు కూడా హాజరవుతారని…

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు పెద్దపల్లి జిల్లా: జనవరి 1918ఏళ్లు నిండిన, యువతి, యువకులు, ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారి కోసం ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముత్తారం మండల…

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా!

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా…! బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ. రండి తరలిరండి…కదలిరండి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.01.2024. దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400…

సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం

తిరుపతి జిల్లా… నాయుడుపేట మోటార్ సైకిళ్లు దొంగలు ముగ్గురు అరెస్ట్. సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం. జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్ల పరిధిలో దొంగతనం చేయబడిన 9 మోటార్ సైకిళ్ళు ను రికవరీ చేసిన నాయుడుపేట…

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ. ఎన్టీఆర్ జిల్లా, 18.1.2024. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాల సత్యనారాయణ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని ఐతవరంలోని శాసనసభ్యుని…

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా…* ఉపఎన్నికల ఆర్‌వో రాజకీయ భజన… గిరిషాపై ఈసి సస్పెన్షన్ వేటు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం… అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ…

యాదాద్రి జిల్లాలో గుండెపోటుతో గౌడ్ మృతి

Trinethram News : యాదాద్రి జిల్లా:జనవరి 17భువ‌న‌గిరి జిల్లా మోత్కూర్ ప‌రిధిలోని రాజ‌న్న‌గూడెంలో బుధవారం విషాదం నెల‌కొంది. తాటి చెట్టుపైనే గుండెపోటుతో గీత కార్మికుడు మృతి చెందాడు. గీత కార్మికుడి డెడ్‌బాడీని తాటి చెట్టుపై నుంచి కింద‌కు దించారు పోలీసులు. ల‌క్ష్మ‌య్య‌(68)…

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

Trinethram News : విజయనగరం జిల్లా : జనవరి 17విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.…

కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం

Trinethram News : రేపు గుడివాడలో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు.. రేపు గుడివాడకి టీడీపీ అధినేత చంద్రబాబు .. రా కదలిరా సభలో పాల్గొననున్న చంద్రబాబు.. మరోవైపు యథావిథిగా కొడాలి నాని అధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి

You cannot copy content of this page