జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 21 at 21.28.23

TRINETHRAM NEWS

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆటోల పార్కింగ్ సమస్య చాలా రోజులుగా పెండింగ్లో ఉంది పార్కింగ్ సౌకర్యం లేక వందలాదిమంది ఆటో డ్రైవర్లము రోడ్లపై పార్కింగ్ చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మాకు రైల్వే స్టేషన్ లోపల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని అని తెలియజేశాం సానుకూలంగా స్పందించిన ఎంపీ వంశీకృష్ణ త్వరలో మీ యొక్క సమస్య ను పరిష్కరిస్తాము అని తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page