Three Youths : చల్లబసాయపల్లెలోని తెలుగుగంగ జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతు….దువ్వూరు మండలంలో ముగ్గురు గల్లంతు

Three youths from Proddutur were killed in Telugu Ganga Reservoir-1 in Challabasayapalle….Three were killed in Duvvuru mandal చల్లబసాయపల్లెలోని తెలుగుగంగ జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతు….దువ్వూరు మండలంలో ముగ్గురు గల్లంతు……Trinethram News :…

People Caught in Drunk and Driving : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డన వ్యక్తులకు జైలు శిక్ష

Imprisonment for people caught in drunk and driving త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దిన్ ఆధ్వర్యంలో తాళ్ళగురిజాల ఎస్ఐ నరేష్ గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన 05 మందుబాబులకు…

జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారు: షర్మిల

అల్లూరి జిల్లా చింతపల్లిలో కాంగ్రెస్ సభ… జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శలు… బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న షర్మిల… మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

Trinethram News : ఖమ్మం జిల్లా: జనవరి 29తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో…

You cannot copy content of this page