Expansion Of Telangana Cabinet : రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

Expansion of Telangana cabinet Trinethram News : TG : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకుచేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణచేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలోఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్,నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్…

Revanth Reddy’s Cabinet : రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఏడెనిమిది మందికి చోటు..?

Seven or eight people in Revanth Reddy’s cabinet? Trinethram News : హైదరాబాద్ : జులై 02తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్ తో…

CM Revanth : నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

CM Revanth and Bhatti met Sonia Gandhi today Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు…

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

Mar 27, 2024, ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

Trinethram News : ఢిల్లీ చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన..

ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్..క్యాబినెట్ లో తీర్మాణం

Trinethram News : హైదరాబాద్ :మార్చి 12తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ల పేర్లను క్యాబినెట్ మరోసారి తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర…

కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

పీఎం సూర్య ఘర్ – మఫ్త్ బిజ్లి యోజన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. రూ. 75,021 కోట్ల నిధులతో పథకం. ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 కోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రయత్నం.

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

Other Story

You cannot copy content of this page