ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

TRINETHRAM NEWS

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Dec 16, 2024,

సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియేట్ వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌ లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంకాంత్రి నుంచి అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్వోఆర్ చట్టంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ORR పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top