Encounter : దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్

Encounter at Dantewada-Bijapur border Trinethram News : ఛత్తీస్‌గఢ్ దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్. 10మంది మావోయిస్టులు మృతి.. పలువురికి గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Bomb Blast : IED బాంబు బ్లాస్ట్.. ఇద్దరు జవాన్లు మృతి

IED bomb blast.. Two jawans killed Trinethram News : ఛత్తీస్‌గఢ్ : Jul 18, 2024, ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో ఆపరేషన్‌లో ఉన్న సైనికులపై నక్సలైట్లు IED దాడికి పాల్పడ్డారు. IED పేలుడులో బీజాపూర్ జిల్లాకు చెందిన…

బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

Trinethram News : రాయ్‌పుర్ : ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

Trinethram News : రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య…

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా…

Other Story

You cannot copy content of this page