Car Washed Away : వరదప్రవాహంలో కొట్టుకపోయిన కారు

The car washed away in the flood Trinethram News : మహబూబాబాద్మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరు.. కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం…

vehicle washed away : అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం!

Bolero trolley vehicle washed away in Alugu river జయశంకర్ భూపాలపల్లి జిల్లా: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాటారం మండలంలోని గంగపురి మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగులో రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు…

Chiranjeevi : లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్

Chiranjeevi’s former son-in-law Shirish died of lung cancer చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్ లో మృతి చెందారు. శ్రీజకీ, శిరీష్ భరద్వాజ్ కి ఒక పాప కూడా పుట్టింది.. ఆమె ఇప్పుడు…

త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత

Trinethram News : టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. త్రినయని సీరియల్‍తో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు. త్రినయని సీరియల్‍లో తిలోత్తమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్ర…

జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత

Trinethram News : Apr 02, 2024, జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూతటాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్‌ (73)…

తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Trinethram News : తమిళనాడు:మార్చి 30టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇప్ప టికే చాలామంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా ఈరోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స…

ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఈ రోజు తెల్లవారు జామున సూళ్లూరుపేట లోని తన నివాస గృహం లో కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన…

లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత

గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి

Senthil Kumar :సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ ఇంట విషాదం

Trinethram News : తెలంగాణ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్‌ రూహి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే…

భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దత్తా గైక్వాడ్ .. 50వ దశకంలో భారత జట్టుకు ఆడిన వైనం.. కెరీర్ లో 11 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం.. 4 టెస్టుల్లో భారతకు నాయకత్వం

Other Story

You cannot copy content of this page