Mahesh Babu : వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు

Mahesh Babu announced a donation of Rs Trinethram News : ఏపీ,తెలంగాణలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు.ప్రముఖ హీరో మహేష్ బాబు రూ.కోటి విరాళం ప్రకటించారు.ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్…

Industrial Parks : తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

Center approves establishment of industrial parks in Telugu states Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.…

కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం

The CM took photos of the photojournalist himself holding the camera Trinethram News :Andhra : • వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

BPCL Refinery In Andhra : ఆంధ్రప్రదేశ్‌లోని BPCL రిఫైనరీ (60,000 కోట్లు)

BPCL Refinery in Andhra Pradesh (60,000 crores) Trinethram News : మచిలీపట్నం: భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 60,000 రూపాయలుఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని నిన్న పెట్రోలియం మంత్రి చంద్రబాబు, పెట్రోలియం…

.Andhra Pradesh under Surveillance : గీత దాటితే తాట తీసుడే.. నిఘా నీడలో ఆంధ్రప్రదేశ్

If you cross the line, you will be punished..Andhra Pradesh under surveillance ఆ ప్రాంతాల్లో కర్ణాటక పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ Trinethram News : దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ రేపు జరగనుంది.. సాయంత్రం నాటికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి.…

రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం

Telangana District Judge Mohan Rao died in a road accident Trinethram News : కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం..చెందాడు.జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు…

ఆంధ్రా అభివృద్ధిపై కళ్ళు మూసుకుపోయిన పచ్చ మందకు డేటాతో కూడిన సమాధానం

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రిజర్వ్ బ్యాంకు, డీపీఐఐటి విడుదల చేసిన గణాంకాలు చూడండి అభివృద్ధిలో, gsdp వృద్ధిలో, తలసరి ఆదాయంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రా దూసుకుపోతోంది. AP అభివృద్ధి సూచికలు GSDP వృద్ధి రేటు:2018 -19: 11% -ర్యాంక్…

భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 42 నుంచి 43 డిగ్రీల అధిక…

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రుడు.అస్సాం సీఎస్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు

Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన…

You cannot copy content of this page