School Committee Elections : నేడు ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ కమిటీ ఎన్నికలు

Andhra Pradesh School Committee Elections Today Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : 8th Aug 2024 ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులుకమిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్లను ఎన్నుకోనున్న సభ్యులు50 శాతం విద్యార్థుల తల్లిదండ్రుల హాజరు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్…

Gorantla Butchaiah Chowdhary : ఆంధ్ర ప్రదేశ్ ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdhary, who is taking charge as the Protem Speaker of Andhra Pradesh Trinethram News : అమరావతీ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్.. ప్రొటెం స్పీకర్‌గా తనను…

హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది

Trinethram News : దక్షిణ భారతం ఎండలకి మాడిపోతుంటే… హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది.. భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్…

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా సేవాదళ్ సెక్రటరీగా గంగుల అంజలి యాదవ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున…

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్…

ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఈ రోజు తెల్లవారు జామున సూళ్లూరుపేట లోని తన నివాస గృహం లో కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా ఆయన అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం ఈరోజు విజయవాడ ఆహ్వానం కల్యాణ మండపం నందు జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కె) ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల. లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి ఆంధ్ర ప్రదేశ్ లో 9 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ఐజీ లగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొల్లి రఘురామిరెడ్డి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి,…

You cannot copy content of this page